[ No Description ]



 



RM 25.01

About the book:
ఎందరో మనుషులు, ఎన్నో జీవితాలు, ఎవరి కథ వారిదే - ఎవరి వ్యధ వారిదే !

మనసు లోని మాట కవితా సంపుటి. నిత్యం ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. ఎందరో మనుషులు, ఎన్నో జీవితాలు, ఎవరి కథ వారిదే - ఎవరి వ్యధ వారిదే ! ఆలా నేను కలిసినవారిలో కొంతమంది వారి వారి మనసు లోని మాటలు నాతో పంచుకున్నప్పుడు నాకు కలిగిన అనుభూతిని నేను నా మాతృభాషలో కవితల రూపం లో రచించాను. ప్రస్తుతానికి 12 కవితలు ఈ కవితా సంపుటి లో చేర్చబడినవి. కొందరు వేదాంతం వల్లించారు, కొందరు ప్రేమ గురించి మాట్లాడారు. వారి వారి మనసు లోని మాటలే ఈ మనుసు లోని మాట పుస్తకం.

About the author:
హిమ బిందు దిట్టకవి 1994 కాకినాడలో జన్మించారు. చదువు అంతా గుడివాడలో సాగింది. ఉద్యోగరీత్యా 8 సంవత్సరాలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. "మనసులోని మాట" ఆవిడ మొదటి పుస్తకం. తెలుగు సాహిత్యం, చిత్రలేఖనం అంటే అమితమైన మక్కువ కలిగిన వ్యక్తి.

view book